జర్నలిస్టుల సమస్యలపై శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండలో రెవెన్యూ అధికారులు వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు.
ఏలూరు జిల్లాలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ గారికి వినతిపత్రం అందిస్తున్నా ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యుఎఫ్ జిల్లా నాయకులు.
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో జర్నలిస్టుల సమస్యలపై తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు.
అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారికి జర్నలిస్టుల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేస్తున్న APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు.
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేస్తున్న జర్నలిస్టులు
1980 దశకం వరకు బ్రాడ్కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By