వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీడబ్ల్యూజేఎఫ్ తరుపున బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కి వినతి పత్రం అందజేసిన బాపట్ల జిల్లా జర్నలిస్టులు
డిమాండ్స్ డే సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాకు వినతి పత్రం ఇస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, నగర గౌరవ అధ్యక్షుడు శివకుమార్, నగర అధ్యక్ష కార్యదర్శులు శివశంకర్ ఎర్రమల, సభ్యులు రఫీ, భీముడు, శ్రీను , రమేష్, మణి బాబు
నెల్లూరులో జర్నలిస్ట్ సమస్యలపై జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందిస్తున్న నాయకులు
ఏలూరులో....
జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు sd జబీర్, వైవీహరీష్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ ఏలూరు వారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో , జిల్లా ఉపాధ్యక్షులు కే సోమశేఖర్, సీనియర్ నాయకులు ఎస్ కే బాబ్జి, మిల్టన్ ప్రతాప్, జర్నలిస్టులు జయరాం,సజ్జి , సిహెచ్ ప్రతాప్,నాగేశ్వరరావు ఎస్.కె అఖిల్, శరత్ బాబు,కళ్యాణ్,సత్యనారాయణ,శ్రీనివాస్,సతీష్, సిహెచ్ శ్రీనివాస్,సన్నీ, మౌనిక, నవీన్, కే ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
1980 దశకం వరకు బ్రాడ్కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By