News

Home News

ఏలూరు జిల్లా

ఏలూరు జిల్లాలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ గారికి వినతిపత్రం అందిస్తున్నా ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యుఎఫ్ జిల్లా నాయకులు.

శ్రీ సత్య సాయి జిల్లా ,హిందూపురం

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో జర్నలిస్టుల సమస్యలపై తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు.

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారికి జర్నలిస్టుల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేస్తున్న APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం,

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ....

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

ప్రకాశం జిల్లా

రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి వినతి పత్రాలు అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ నేతలు

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs